సనాతన ధర్మ పరిరక్షణకు... ఆధ్యాత్మిక ఉజ్జీవనార్థం...
సమస్త మానవాళి శ్రేయస్సు కొరకు, లోక కళ్యాణం మరియు సనాతన ధర్మ పరిరక్షణార్థం శ్రీ పూజా నిలయం పర్యవేక్షణలో అత్యంత శాస్త్రోక్తంగా "శ్రీ అష్టాదశ శక్తి పీఠ లక్ష గోత్ర మహాయజ్ఞం" నిర్వహించబడుతుంది. ఈ పవిత్ర యజ్ఞంలో 18 పవిత్ర శక్తి పీఠాల దేవీ స్వరూపాలను ఆవాహన చేసి 18 హోమ గుండాలలో విశేష చండీ హోమం మరియు లక్ష గోత్రాల పేరున ప్రత్యేక పారాయణం జరపబడుతుంది.
శారీరక, మానసిక ఆరోగ్యం
ధన, ధాన్య విజయ ప్రాప్తి
కుటుంబంలో శాంతి, సుఖం
విద్య, జ్ఞానం, మంచి చదువు
అమ్మవారి కృపా కటాక్షం
ఆత్మ శాంతి, మోక్ష మార్గం
శ్రీ పూజా నిలయం అనేది అమ్మవారి సంకల్పంతో ప్రతి పౌర్ణమికి శ్రీ మహా చండీ హోమం నిర్వహించే పవిత్ర స్థలం. ఇక్కడ ప్రతి పూజ మరియు హోమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వేదోక్తంగా శాస్త్ర నియమాల ప్రకారం జరుగుతుంది. ఇది భక్తుల కోరికలు తీర్చే పవిత్ర దైవ క్షేత్రం.
మరింత తెలుసుకోండితదుపరి పౌర్ణమి చండీ హోమం
21 జూన్ 2025
ఏలాంటి శుభకార్యక్రమాలు, గృహప్రవేశం, హోమాలు & పూజలకైనా అనుభవజ్ఞులైన పూజారులు అందుబాటులో ఉన్నారు.